Wednesday 16 April 2014

*నా బంగారు తల్లి*కి జాతీయ అవార్డులు

*నా బంగారు తల్లి*

అమ్మాయిల అక్రమ రవాణా అంశంతో తీసిన చిత్రం *నా బంగారు తల్లి*. ఇది నిజ జీవిత గాధ అని చిత్ర నిర్మాతలు చెప్తున్నారు. సంఘ సేవకురాలు  సునీతా క్రిష్ణన్ రాసిన కధతో రాజేష్ టచ్ రివర్ దర్శకత్వంలో *నా బంగారు తల్లి* నిర్మించారు. ఎం ఎస్ రాజేష్ చిత్ర నిర్మాత. ఇప్పటికే మళయాంలో దబ్ చేసిన ఈ చిత్రం ఇప్పటికే అనేక అవార్డులు పొందింది.ఇప్పుడు నాలుగు జాతీయ సినిమా అవార్డులు దక్కాయి. 
    

No comments: