సోమవారం సాయంత్రం ఆరు గంటలకు
దేశవ్యాప్తంగా తొమ్మిదో విడత పోలింగు ముగియగానే జాతీయ స్థాయిలో ఎగ్జిట్
పోల్ సర్వేలు వెల్లువెత్తాయి. జాతీయ న్యూస్ ఛానళ్లు నిర్వహించిన ఈ
సర్వేల్లో బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ గాలి బలంగా వీస్తున్నట్లు
తెలుస్తోంది. 543 స్థానాలున్న లోక్ సభలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే
272 సంఖ్యా బలం అవసరం. ఎగ్జిట్ పోల్ సర్వేల ప్రకారం మోడీ ప్రధాని
అయ్యేందుకు అన్ని అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. http://www.aptopnews.com
2014 పార్లమెంటు ఎన్నికల ఫలితాలపై వివిధ ఎగ్జిట్ పోల్స్ వివరాలు...
ఇండియాటుడే - సిసెరో ఎగ్జిట్ పోల్
ఎన్డీయే 261 – 283
యూపీఏ 110 – 120
ఇతరులు 150 – 160
న్యూస్ ఎక్స్ – సీ ఓటరు
ఎన్డీయే 289
యూపీఏ 101
ఇతరులు 153
ఏబీపీ – నీల్సన్ సర్వే
ఎన్డీయే 272
యూపీఏ 110
ఆజ్ తక్ టీవీ
బీజేపీ 298
కాంగ్రెస్ 93
ఇతరులు 152
ఇండియా న్యూస్
బీజేపీ 315
కాంగ్రెస్ 80
ఇతరులు 148
జీ న్యూస్
బీజేపీ 299
కాంగ్రెస్ 112
ఇతరులు 132
ఇండియా టీవీ
బీజేపీ 317
కాంగ్రెస్ 104
ఇతరులు 122
ఎన్డీటీవీ ఎగ్జిట్ పోల్
బీజేపీ 283
కాంగ్రెస్ 99
ఇతరులు 161
No comments:
Post a Comment