Monday 25 February 2013

KIDS NEWS: Maha Kumbhmela Maghapoorinima





















త్రివేణి సంగమంలో మాఘ పౌర్ణమి శోభ

అలహాబాద్ మహా కుంభమేళా త్రివేణి సంగమం భక్త జన సంద్రంలా మారింది. మాఘ పౌర్ణమి సందర్భంగా కోటిన్నర మంది భక్తులు త్రివేణి సంగమంలో పవిత్ర సా్ననాలు ఆచరించారు. మౌని అమావాస్య రోజుల మూడున్న కోట్ల మంది రావడంతో తిరుగు ప్రయాణంలో రైల్వే స్టేషన్లో తొక్కిసలాటకు కొందరు దుర్మరణం పాలయ్యారు. దీన్నిదృష్టిలో ఉంచుకుని ఈసారి అదనపు భద్రతా చర్యలు చేపట్టారు.  

No comments: