Friday 1 March 2013

కొండంత అండ

'రాతి' చరామీ...!

మనిషి మనుగడ రాతి యుగం నుంచే మొదలైంది. రాయి నుంచి నిప్పు పుట్టింది. రాయి ఆయుధమై వేటాడటం నేర్పింది. అటు అడవి మృగానికి, ఇటు నాగరికత నేర్చిన మానవ సమూహానికి 'కొండంత' అండగా నిలిచింది. మనుషుల అవసరాలకు అనుగుణంగా ఆ రాయి తన స్వరూపాన్ని మార్చుకుంది. రాతియుగపు మనిషి స్వరూపాన్నీ మార్చింది. రాయిలో దైవ స్వరూపాన్ని చూశాక దాని మీద మనకు విశ్వాసం పెరిగింది. మన మీద మనకే విశ్వాసం పెరిగాక.....

కొండ చుట్టూ పల్లె బాట


కొండ ముంగిట పచ్చ తివాచీ


కొండలో్ల కోవెల


రాయి, నీరు, నిప్పు....


కొలువైన దేవదేవుడు


వెలుగు కొండలు


కనిపించే దేవుడు


No comments: